మా అమ్మగారు స్వహస్తాలలో రాసుకున్న "గీతా సందేశము"
మా మేనమామ శ్రీ బాచిమంచి శ్రీహరి శాస్త్రి గారు రామప్రభూ అనే మకుటంతొ ఒక శతకాన్ని రచించారు. దానిలోనుంచి మా మాతామహులు మరియు మాతామహి గూర్చిన రెండు పద్యాలు వారి స్వహస్తాలతో మా అమ్మకి రాసి ఇవ్వగా అవి ఇలా ఈ బ్లాగులోకి
-- పితృ పక్షమైన మహాలయ పక్షం లో వచ్చే ఏకాదశి సందర్భంగా, పరమపదించిన పెద్దలను తలచుకుంటూ
No comments:
Post a Comment