Monday, February 23, 2009

మహాశివరాత్రి

శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణమ్
సూత్ర భాష్య కృతౌ వందే భగవంతో పునః పునః

ఎవని సద్రూపమైన ప్రకాశమే అసద్రూపాలైన అర్థాలుగా కన్పించుచున్నదో,
తత్త్వమసి అనే వేద వాక్యంచే ఎవడు భక్తులకు ప్రత్యక్షంగా తెలుపుచున్నాడో,
ఎవనిని సాక్షాత్కరించుకుంటే సంసారసాగరాన పునర్భవముండదో,
ఆ గురుమూర్తియైన దక్షిణాముర్తికి ప్రణమిల్లుచున్నాను.


-- మహాశివరాత్రి సందర్భంగా

No comments: